Blog

పలికెడిది భాగవత మఁట…

thought-of-the-day

పలికెడిది భాగవత మఁట…

జై శ్రీరామ్ జై హనుమాన్

పలికెడిది భాగవత మఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?

భావము:

వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసి నందువల్ల భవభందాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను. మిగతా వేవి వ్రాయను.

శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *